కర్నూలు: కర్నూలు జిల్లాలోని శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం క్యూలైన్ లో శనివారం తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. ఉగాది మహోత్సవాల సందర్భంగా దాదాపు లక్ష మంది భక్తులు శ్రీశైలానికి తరలి వచ్చారు. వారికి సరిపడా సౌకర్యాలు ఏర్పాటు చేయక పోవడం వల్లనే ఈ తొక్కిసలాట జరిగినట్లు భావిస్తున్నారు. కర్నాటక నుంచి
Visit link:
శ్రీశైలం ఆలయంలో తొక్కిసలాట


